మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
: డోoగ్లి మండలంలోని మొగా గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్…
డోoగ్లి మండలంలోని మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
డోoగ్లి మండలంలోని మొము గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్, AMC…
దోoగ్లి మండలంలో మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
డోoగ్లి మండలంలోని మొము గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్,…
శనిగ విత్తనాల పంపిణీ కార్యక్రమం – మద్నూర్ మండలంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ ధరకు శనిగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి సంచి రూ.1500 సబ్సిడీ ధరకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే…
CCI లో పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్ తప్పనిసరి – జిల్లా కలెక్టర్
పత్తి రైతులు సీసీఐ లో పత్తి అమ్ముకునే ముందు “కాపాస్ కిసాన్” యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. రైతులు ముందుగా తమ మొబైల్లో “Kapas Kisan App” డౌన్లోడ్ చేసుకొని,…
ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!
కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో…
ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!
కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో…
మద్నూర్ అంతరాష్ట్ర చెక్పోస్ట్లో ఏసీబీ దాడులు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్పూర్ అంతర రాష్ట్ర చెక్పోస్ట్లో ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. టెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ సలాభాత్ పూర్ చెక్పోస్ట్పై గత నాలుగు నెలల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.…
సోయా రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు భరోసా కల్పించారు. సోయా ధాన్యం కొనుగోలు అంశంపై శనివారం నాడు రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను…
ఐకత్య తో పాటు అభివృద్ధి పనులే మా విజయాలు: కాంగ్రెస్
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తమ విజయాలకు నిదర్శనమని…
