• Thu. Jun 4th, 2026

jukkal

  • Home
  • మద్నూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా – జై భీమ్ నినాదాలతో మారుమోగిన వేడుకలు

మద్నూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా – జై భీమ్ నినాదాలతో మారుమోగిన వేడుకలు

మద్నూర్, ఏప్రిల్ 14: మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

మద్నూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానాలు – పార్టీలో చేరికలకు ఆహ్వానం

మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం సోమవారం (19-01-2026) ఉదయం 11:00 గంటలకు మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మద్నూర్ మండల…

మద్నూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గూడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి సవిత గారి నూతన గృహాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా గృహహీనులందరికీ…

సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఈరోజు హైదరాబాదులోని సీఎం నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు…

సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు

కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు. ఈ…

📰 మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు

మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు…

సోమయప్ప మఠాధిపతి పాదయాత్ర దిండిలో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు

మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి పాదయాత్రలో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి భక్తులు ఘనంగా హారతులు చేసి దర్శనం చేసి వారి పాదయాత్ర దిండి లో మద్నూర్ కాంగ్రెస్ నాయకులు భక్తి తో కొంచెం దూరం నడిచారు అనంతరం భక్తులతో కలిసి జెండా…

మన్మథస్వామి పాదయాత్రలో సోమయప్ప స్వామీజీకి హారతులు ..పాదయాత్ర లో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు

మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి 250 కిలోమీటర్లు దూరం లో 10 రోజుల పాటు కొనసాగుతున్న పాదయాత్రలో మహారాష్ట్ర పరళి లో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీకి హారతులు చేస్తూ దివ్య…

డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ నేతల నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా నిలిచిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతిని డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా…

మద్నూర్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ పార్టీ నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమitee ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్…