• Sat. Dec 6th, 2025

మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలో హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

BySangayappa matapathi

Nov 11, 2025

మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన షెడ్‌కి పూజలు చేసి ప్రారంభించారు. ఇటీవల దుర్గామాత పూజ సందర్భంగా సమకూరిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం వండి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు గ్రామస్తులు, సమీప గ్రామాల ప్రజలు కూడా పాల్గొన్నారు.

ఆలయ అన్నదాన కార్యక్రమంలో గంగారం సార్, శంకర్,
కె. రామారావు, కుశాల్, బాలాజీ, దాయల్ వార్, బండివార్ , నల్ల వార్ తదితరులు పాల్గొన్నారు.

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *