• Sat. Dec 6th, 2025

Month: September 2025

  • Home
  • నూతన డీజీపీగా బి. శివధర్ రెడ్డి ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

నూతన డీజీపీగా బి. శివధర్ రెడ్డి ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి గారిని ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీ (ఇంటెలిజెన్స్)గా విశేష సేవలు…

మద్నూర్‌లో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

మద్నూర్ గ్రామంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ బండ వద్ద జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశ్యంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు…

బిచ్కుందలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

బిచ్కుంద పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే గారు తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐలమ్మ గారి సేవలు మరువరానివని…

సోయా-పప్పు యూనిట్ల ఏర్పాటు దిశగా శాస్త్రవేత్తల పర్యటన

జుక్కల్ నియోజకవర్గంలో రైతులు విస్తృతంగా సాగు చేసే సోయా విత్తనాలు, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి ముందడుగు మేరకు, బుధవారం పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,…

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారుఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని…

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు ఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.…

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు ఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మండలంలోని పలు దుర్గామాత మండపాలకు మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ దర్శించుకున్నారు.మద్నూర్ ఇందిరా నగర్ కాలిని లో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం ను దర్శించుకున్న ఆలయ చైర్మన్ రామ్ పటేల్ ను మండపం నిర్వహకులో ఒకరిగా…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం…