• Sat. Dec 6th, 2025

Month: October 2025

  • Home
  • డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ నేతల నివాళులు

డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ నేతల నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా నిలిచిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతిని డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా…

మద్నూర్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ పార్టీ నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమitee ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్…

*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*…

*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*… *పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎమ్మెల్యే* ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారు హైదరాబాద్‌లో…

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటన — శుక్రవారం నాడు షెడ్యూల్

: 31-10-2025 (శుక్రవారం) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 🔹 11:00 AM — జుక్కల్ సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం 🔹 12:00 PM — మద్నూర్…

కామారెడ్డిలో కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు, పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల…

మద్నూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధికి ₹51,000 విరాళం ఇచ్చిన సంతోష్ మెస్ట్రీ

మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ శిఖరం, స్లాబ్ మరియు ఇతర పునర్నిర్మాణ పనులకు స్థానిక భక్తులు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో మద్నూర్‌కు చెందిన సంతోష్ మెస్ట్రీ ఆలయ…

మహారాష్ట్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం

మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా థేగ్లూర్ పట్టణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం లభించింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికలు నేపథ్యంలో స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అక్కడి…

సోయా కొనుగోలు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు

మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం

తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ (SC) నియోజకవర్గ ERO & జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ హాజరై, ఓటర్ జాబితా చేర్పులు, తొలగింపులు, మార్పులు, కొత్త పోలింగ్…

మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రం సీసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…