• Sat. Dec 6th, 2025

News

  • Home
  • ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!

ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో…

మద్నూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్‌పూర్ అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. టెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ సలాభాత్ పూర్ చెక్‌పోస్ట్‌పై గత నాలుగు నెలల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.…

సోయా రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు భరోసా కల్పించారు. సోయా ధాన్యం కొనుగోలు అంశంపై శనివారం నాడు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారు ఫోన్‌లో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను…

ఐకత్య తో పాటు అభివృద్ధి పనులే మా విజయాలు: కాంగ్రెస్

రానున్న ఎన్నికల్లో అభివృద్ధి పనులతో పాటు తమ పార్టీ ఐకత్య తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్…

ఐకత్య తో పాటు అభివృద్ధి పనులే మా విజయాలు: కాంగ్రెస్

రానున్న ఎన్నికల్లో అభివృద్ధి పనులు,ఐకత్య తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే…

ఐకత్య తో పాటు అభివృద్ధి పనులే మా విజయాలు: : కాంగ్రెస్

రానున్న ఎన్నికల్లో చేసిన అభివృద్ది పనుల తో పాటు ,ఐకత్య తోనే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు.ప్రభుత్వం…

మద్నూర్‌లో న్యాయ చైతన్య సదస్సు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎక్లారా రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల నివాస పాఠశాలలో న్యాయ చైతన్య అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి టి. నాగరాణి, బిచ్కుంద…

“విద్యార్థి దశ లో శవధర్ రెడ్డి-లక్ష్మీకాంత్ స్నేహం — నేడు రాష్ట్ర శిఖరాల్లో కలయిక!”

రాష్ట్ర పోలీసు విభాగం నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు, ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ జమ్మిచ్చి…

మంగళవారం 7 నుండి కార్తిక్ మాసం ప్రభాత్ పేరి ప్రారంభం

🌸🙏 మద్నూర్ భక్తులకు జై శ్రీకృష్ణ 🙏🌸 🌸🙏 జై శ్రీరామ్ 🙏🌸 📿 మా మద్నూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే, శ్రీ బాలాజీ ఆలయం నుండి ప్రభాత్ ఫేరీ ప్రారంభమవుతుంది. ➡️ కాబట్టి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని…

అక్టోబర్ 7 నుండి కార్తిక్ ప్రభాత్ పేరి ప్రారంభం

🌸🙏 మద్నూర్ భక్తులకు జై శ్రీకృష్ణ 🙏🌸 🌸🙏 జై శ్రీరామ్ 🙏🌸 📿 మా మద్నూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే, శ్రీ బాలాజీ ఆలయం నుండి ప్రభాత్ ఫేరీ ప్రారంభమవుతుంది. ➡️ కాబట్టి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని…