• Fri. Jun 19th, 2026

News

  • Home
  • మహారాష్ట్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం

మహారాష్ట్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం

మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా థేగ్లూర్ పట్టణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం లభించింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికలు నేపథ్యంలో స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అక్కడి…

సోయా కొనుగోలు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు

మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం

తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ (SC) నియోజకవర్గ ERO & జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ హాజరై, ఓటర్ జాబితా చేర్పులు, తొలగింపులు, మార్పులు, కొత్త పోలింగ్…

మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రం సీసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…

శనిగ విత్తనాల పంపిణీ కార్యక్రమం – మద్నూర్ మండలంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ ధరకు శనిగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి సంచి రూ.1500 సబ్సిడీ ధరకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే…

CCI లో పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్ తప్పనిసరి – జిల్లా కలెక్టర్

పత్తి రైతులు సీసీఐ లో పత్తి అమ్ముకునే ముందు “కాపాస్ కిసాన్” యాప్‌ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. రైతులు ముందుగా తమ మొబైల్‌లో “Kapas Kisan App” డౌన్లోడ్ చేసుకొని,…

ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో…

ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ప్రభాత్ ఫేరీలో చిన్నారి భక్తికి వందనం!

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో…

మద్నూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్‌పూర్ అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. టెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ సలాభాత్ పూర్ చెక్‌పోస్ట్‌పై గత నాలుగు నెలల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.…

సోయా రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు భరోసా కల్పించారు. సోయా ధాన్యం కొనుగోలు అంశంపై శనివారం నాడు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారు ఫోన్‌లో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను…