సలాభాత్పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు
కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు. ఈ…
📰 మద్నూర్లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు
మద్నూర్లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు…
మద్నూర్లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి
మద్నూర్లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాస ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ madnoor లో ప్రభాత్ పేరి కొనసాగుతుంది మొత్తం 33 రోజుల పాటు కొనసాతుంది ఇప్పటికి 28…
సోమయప్ప మఠాధిపతి పాదయాత్ర దిండిలో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు
మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి పాదయాత్రలో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి భక్తులు ఘనంగా హారతులు చేసి దర్శనం చేసి వారి పాదయాత్ర దిండి లో మద్నూర్ కాంగ్రెస్ నాయకులు భక్తి తో కొంచెం దూరం నడిచారు అనంతరం భక్తులతో కలిసి జెండా…
మన్మథస్వామి పాదయాత్రలో సోమయప్ప స్వామీజీకి హారతులు ..పాదయాత్ర లో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు
మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి 250 కిలోమీటర్లు దూరం లో 10 రోజుల పాటు కొనసాగుతున్న పాదయాత్రలో మహారాష్ట్ర పరళి లో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీకి హారతులు చేస్తూ దివ్య…
