• Sat. Dec 6th, 2025

Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel
  • Home
  • సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు

సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు

కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు. ఈ…

📰 మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు

మద్నూర్‌లో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు…

మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి

మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి … భక్తుల సందడి మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాస ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ madnoor లో ప్రభాత్ పేరి కొనసాగుతుంది మొత్తం 33 రోజుల పాటు కొనసాతుంది ఇప్పటికి 28…

సోమయప్ప మఠాధిపతి పాదయాత్ర దిండిలో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు

మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి పాదయాత్రలో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి భక్తులు ఘనంగా హారతులు చేసి దర్శనం చేసి వారి పాదయాత్ర దిండి లో మద్నూర్ కాంగ్రెస్ నాయకులు భక్తి తో కొంచెం దూరం నడిచారు అనంతరం భక్తులతో కలిసి జెండా…

మన్మథస్వామి పాదయాత్రలో సోమయప్ప స్వామీజీకి హారతులు ..పాదయాత్ర లో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు

మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి 250 కిలోమీటర్లు దూరం లో 10 రోజుల పాటు కొనసాగుతున్న పాదయాత్రలో మహారాష్ట్ర పరళి లో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీకి హారతులు చేస్తూ దివ్య…

డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ నేతల నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా నిలిచిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతిని డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా…

మద్నూర్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి — కాంగ్రెస్ పార్టీ నివాళులు

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమitee ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్…

*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*…

*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*… *పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎమ్మెల్యే* ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారు హైదరాబాద్‌లో…

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటన — శుక్రవారం నాడు షెడ్యూల్

: 31-10-2025 (శుక్రవారం) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 🔹 11:00 AM — జుక్కల్ సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం 🔹 12:00 PM — మద్నూర్…

కామారెడ్డిలో కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు, పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల…