• Sat. Dec 6th, 2025

Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel
  • Home
  • జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు ఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.…

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి హామీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు ఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మండలంలోని పలు దుర్గామాత మండపాలకు మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ దర్శించుకున్నారు.మద్నూర్ ఇందిరా నగర్ కాలిని లో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం ను దర్శించుకున్న ఆలయ చైర్మన్ రామ్ పటేల్ ను మండపం నిర్వహకులో ఒకరిగా…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం…

మిర్జాపూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ కు సన్మానం

మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం…

1. “రోశ్ని పాటిల్ ప్రతిభ – ఆడపిల్లల చదువుకు ఓ గర్వకారణం”

కామారెడ్డి జిల్లా మద్నూర్ ఉమ్మడి మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్–ప్రీతం పాటిల్ దంపతుల కుమార్తె రోశ్ని పాటిల్ ప్రతిభతో రాణించారు. కామినేని హాస్పిటల్ – ఎల్.బి.నగర్ లో గవర్నమెంట్ కోటా ద్వారా, 699 ర్యాంక్ తో ఎంబీబీఎస్…

నూతన సన్మాన సభకు హాజరైన టీయుడబ్ల్యూజే జిల్లా నాయకులు

మద్నూర్ మండల నూతన జర్నలిస్టుల సంఘం సన్మాన సభకు జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యల పట్ల ఐక్యత ఎంతైనా అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఐక్యతకు చాటుకొని సమస్యల సాధనకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు జిల్లా…

నూతన సన్మాన సభకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు

మద్నూర్ మండల నూతన జర్నలిస్టుల సంఘం సన్మాన సభకు జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు మద్నూర్ మండల నుంతన కమిటీ లో హన్మండ్ల్,శివాజీ అప్ప,బాలు,పందిరి,నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో సన్మానమ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఆద్యుక్షుడు రజినీకాంత్…

జర్నలిస్టుల కమిటీ సన్మాన సభకు బిఆర్ఎస్ నాయకులు హాజరు

మద్నూరు మండల నూతన జర్నలిస్టుల కమిటీ సన్మాన సభకు మద్నూర్ అధ్యక్షుడిగా హన్మాండ్లు సందూర్ వార్, ప్రధాన కార్యదర్శిగా బాలు కర్రెవార్, కార్యదర్శిగా ఆకుల పండరి కోశాధికారిగా నాగేష్ గౌడ్ ఎన్నుకున్న సందర్భంగా సన్మాన సభ జరిగింది ఈ సన్మాన సభకు…