*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*…
*మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారి మృతి పట్ల జుక్కల్ ఎమ్మెల్యే సంతాపం*… *పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎమ్మెల్యే* ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నిజాంసాగర్ మండలం మాజీ జెడ్పిటిసి గొర్రె కృష్ణారెడ్డి గారు హైదరాబాద్లో…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటన — శుక్రవారం నాడు షెడ్యూల్
: 31-10-2025 (శుక్రవారం) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 🔹 11:00 AM — జుక్కల్ సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం 🔹 12:00 PM — మద్నూర్…
కామారెడ్డిలో కలెక్టర్తో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు, పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల…
మహారాష్ట్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం
మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా థేగ్లూర్ పట్టణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం లభించింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికలు నేపథ్యంలో స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అక్కడి…
సోయా కొనుగోలు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు
మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల…
మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
: డోoగ్లి మండలంలోని మొగా గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్…
డోoగ్లి మండలంలోని మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
డోoగ్లి మండలంలోని మొము గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్, AMC…
దోoగ్లి మండలంలో మొఘ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
డోoగ్లి మండలంలోని మొము గ్రామంలో శుక్రవారం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పధకంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన షాహినా బేగం, చెక్కిలి బాయి లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైకతీర్ నందన్,…
శనిగ విత్తనాల పంపిణీ కార్యక్రమం – మద్నూర్ మండలంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ ధరకు శనిగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి సంచి రూ.1500 సబ్సిడీ ధరకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే…
CCI లో పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్ తప్పనిసరి – జిల్లా కలెక్టర్
పత్తి రైతులు సీసీఐ లో పత్తి అమ్ముకునే ముందు “కాపాస్ కిసాన్” యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. రైతులు ముందుగా తమ మొబైల్లో “Kapas Kisan App” డౌన్లోడ్ చేసుకొని,…
