• Thu. Jun 4th, 2026

Month: March 2026

  • Home
  • తడగూర్ పెద్ద గ్రామంలో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి కొండ గంగాధర్ రూ.1,11,111 విరాళం

తడగూర్ పెద్ద గ్రామంలో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి కొండ గంగాధర్ రూ.1,11,111 విరాళం

మద్నూర్ మండలం పెద్ద తడ్డూర్ : గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న పురాతన శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మద్నూర్ సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండ గంగాధర్…

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారితో కలిసి ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.…

మద్నూర్‌లో ఘనంగా రంజాన్ ఇఫ్తార్ విందు – పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు

మద్నూర్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మండలాలైన డోంగ్లీ మరియు మద్నూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన మైనారిటీ ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.…

వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి – RWS అధికారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాలు

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు RWS అధికారులకు సూచించారు. శనివారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

కామారెడ్డి జిల్లాలో భారీగా మిస్సింగ్ 4531 మొబైళ్ల ను గుర్తించి సుమారు 7.25 కోట్లు రికవరీ – బాధితులకు తిరిగి అందజేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లాలో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా CEIR పోర్టల్…

మద్నూర్ ఎమ్మర్వో కార్యాలయంలో మహిళా ఉద్యోగులను సన్మానించిన తహసీల్దార్ ఎం.డి. ముజీబ్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మహిళలకు…

మెనూర్ ఆదర్శ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ఎస్‌ఐ మోహన్ రెడ్డి అవగాహన కార్యక్రమం

ప్రభుత్వ ఆదర్శ జూనియర్ కళాశాల మెనూర్ లో మంగళవారం రోజున విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీస్ శాఖకు చెందిన ఎస్‌ఐ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు అందించారు. ప్రస్తుతం…