• Thu. Jun 4th, 2026

Uncategorized

  • Home
  • నాణ్యమైన, సురక్షిత రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నాణ్యమైన, సురక్షిత రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో R&B మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించిన ఎమ్మెల్యే, దుర్దశలో ఉన్న రహదారులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని…

మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలో హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన షెడ్‌కి పూజలు చేసి ప్రారంభించారు. ఇటీవల దుర్గామాత పూజ సందర్భంగా సమకూరిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం వండి భక్తులకు అన్నదానం చేశారు.…

ఐకత్య తో పాటు అభివృద్ధి పనులే మా విజయాలు: కాంగ్రెస్

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారస్ సాయిలు, హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ తెలిపారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తమ విజయాలకు నిదర్శనమని…