కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన నిజాంసాగర్ మండలానికి చెందిన మల్లికార్జున్ను మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. సోమవారం రాష్ట్ర రాజధానిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం నుండి…
మద్నూర్ మండలంలోని అoతపూర్, తడగూర్ పెద్ద గ్రామాల్లో సోమవారం మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో…
మద్నూర్ మండలంలోని అoతపూర్, తడగూర్ పెద్ద గ్రామాల్లో సోమవారం మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో…
మద్నూర్ మండలంలోని అoతపూర్, తడగూర్ పెద్ద గ్రామాల్లో సోమవారం మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో…
*జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరా మహిళ శక్తి చీరాల పంపిణీ మద్నూర్ లో కార్యక్రమం ప్రారంభం* తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “ఇందిరా మహిళ శక్తి” పథకం భాగంగా, జుక్కల్ నియోజకవర్గంలో మహిళలకు నాణ్యమైన చీరాల పంపిణీ…
మద్నూర్, మద్నూర్ మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి…
📢 మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం – రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కార్యకర్తల సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మద్నూర్ మండలంలో ఒక…
మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక గారి అధ్యక్షతన మద్నూర్ మరియు డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు మరియు VOA లకు ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) కార్యక్రమంపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో R&B మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించిన ఎమ్మెల్యే, దుర్దశలో ఉన్న రహదారులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని…
మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన షెడ్కి పూజలు చేసి ప్రారంభించారు. ఇటీవల దుర్గామాత పూజ సందర్భంగా సమకూరిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం వండి భక్తులకు అన్నదానం చేశారు.…