చరిత్రలో తొలిసారి మున్సిపాలిటీ ఎన్నికలు – రాజకీయ ఉత్కంఠ** కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణానికి కీలక గుర్తింపు లభించింది. మొట్టమొదటిసారిగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు బీసీ జనరల్ కేటగిరీగా స్థానం కేటాయించబడింది. ఇది బిచ్కుంద చరిత్రలోనే కాకుండా, జుక్కల్…
డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామారావు పటేల్ గారి ఆకస్మిక మృతి తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈరోజు…
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు మరోసారి రాష్ట్ర స్థాయిలో తన చొరవను చాటారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రజా భవన్లో కృష్ణా నదీ జలాలపై నిర్వహించిన నీటి పారుదల శాఖ కీలక…
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 77 శాతం స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన నేపథ్యంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారిని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ…
మద్నూర్ మండలంలోని గ్రామాల్లో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్ఐ రాజు ప్రజలకు సూచించారు. గ్రామాల్లో భద్రత ప్రజల అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే…
కొండవార్ రాజును పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడం కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్వార్ సాయిలు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ కఠినంగా…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ గారు మల్లికార్జున్ గారికి…
రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని మద్నూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ సూచించారు. మద్నూర్ మండలంలోని అన్ని గ్రామాల యువజన అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయన…
మద్నూర్: మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వంచే అందుతున్న ఈ చీరలు పూర్తి క్వాలిటీతో, పేద కుటుంబాలకు నేరుగా ఉపయోగపడే విధంగా అందిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. కార్యक्रमంలో…
మద్నూర్: మద్నూర్ పోలీస్ స్టేషన్కు కొత్త ఎస్ఐగా రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మద్నూరులో విధులు నిర్వహించిన ఎస్ఐ విజయ కొండకు బీబీపేట్కు బదిలీ ఉత్తర్వులు జారితో, ఆయన స్థానంలో వి.ఆర్. నుండి ఎస్ఐ రాజును మద్నూర్కు బదిలీ…