రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారితో కలిసి ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
